సర్పంచ్ మాతృమూర్తికి మాజీ డిప్యూటీ సీఎం నివాళి

78చూసినవారు
సర్పంచ్ మాతృమూర్తికి మాజీ డిప్యూటీ సీఎం నివాళి
గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం తిప్పినాయుడు పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పి. రాజశేఖర్ రెడ్డి మాతృమూర్తి పి. రాణమ్మ సోమవారం మృతి చెందారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, వ్యక్తిగత కార్యదర్శి సుబ్రహ్మణ్యం, మండలంలోని వైసీపీ నాయకులతో కలిసి రాణమ్మ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. డిప్యూటీ సీఎం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి వారిలో ధైర్యం నింపారు.

సంబంధిత పోస్ట్