జీడీనెల్లూరులో రూ. 250 కోట్ల భూదోపిడీ: టీడీపీ

64చూసినవారు
జీడీనెల్లూరులో రూ. 250 కోట్ల భూదోపిడీ: టీడీపీ
జీడీనెల్లూరు నియోజకవర్గంలో వైసీపీ నేతల భూదోపిడీపై సమగ్ర దర్యాప్తు జరిగేలా చూస్తామని టీడీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. మునిచంద్రా రెడ్డి సోమవారం తెలిపారు. వెదురుకుప్పంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఆరు మండలాల్లో రూ. 250 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని దోచేశారని ఆరోపించారు. సమావేశంలో సీనియర్ నాయకులు చెంగలరాయ రెడ్డి, మురళి, సుధాకర్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్