వాహనాల తనిఖీ చేసిన ఎస్ఈ బి సీఐ లక్ష్మీ దుర్గయ్య

3256చూసినవారు
కార్వేటినగరం మండలం, తమిళనాడు రాష్ట్రం - ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన కొల్లాగుంట చెక్పోస్ట్ వద్ద ఎక్సేంజ్ సిఐ లక్ష్మి దుర్గయ్య ఎన్నికల కోడ్ నేపథ్యంలో మంగళవారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అక్రమ రవాణాకు తావు లేకుండా చర్యలు చేపట్టామని అన్నారు. అనంతరం వాహనాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్