బలిజలు టీడీపీ వైపే: జేఏసీ ఛైర్మన్ ఏసుదాసు

2261చూసినవారు
కుప్పం టీడీపీ కార్యాలయంలో శనివారం బలిజ జేఏసీ అధ్యక్షుడు వాసురెడ్డి ఏసుదాసు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలిజలు మొత్తం టీడీపీ వైపే ఉన్నారని, బలిజలను గుర్తించిన పార్టీ టీడీపీ అని, మా అభ్యున్నతికి కృషి చేసిన చంద్రబాబుకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బలిజలు మొత్తం చంద్రబాబు వెంట నడిచి అధికారంలోకి తీసుకువస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్