మేము క్యాంపెయిన్ చేపట్టిన నాలుగు రోజులకే కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిని మారుస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి..అంటే అవినాషే హత్య చేశాడని జగన్ ఒప్పుకుంటున్నారా? సీబీఐ చెప్తున్నది నిజం అని మీరు నమ్ముతున్నారా, ప్రజలు ఓట్లు వేయరని ఆయన ఓడిపోతాడనే మీరు అవినాష్ రెడ్డిని మార్చాలని ఆలోచన చేస్తున్నారా? ఆయన బీజేపీకి పోతాడనే భయంతోనే సీబీఐ విచారణ వద్దాన్నారా
జగన్ సమాధానం చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.