రాజీవ్ రైతు బజార్ మరమ్మతులకు నిధులు మంజూరుకు చర్యలు

83చూసినవారు
రాజీవ్ రైతు బజార్ మరమ్మతులకు నిధులు మంజూరుకు చర్యలు
మదనపల్లి రాజీవ్ రైతు బజార్ మరమ్మతులకు లక్ష రూపాయల నిధులను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కు సిఫారసు చేయడంతో వెంటనే చర్యలు తీసుకున్నారని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి టి. త్యాగరాజు తెలిపారు. మదనపల్లి రైతుబజార్ ను శనివారం జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ సందర్శించి సూచనలు జారీ చేయడం జరిగిందన్నారు. విద్యుత్తు కనెక్షన్స్, గేట్ల మరమ్మత్తులు, రైతు బజార్లో ప్యాచ్ వర్క్ లను చేపట్టడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్