వైసీపీలో చేరిన నిమ్మనపల్లె యువత

11960చూసినవారు
ఆదివారం మదనపల్లి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో నిమ్మనపల్లి కి చెందిన 200 మంది యువకులు జడ్పిటిసి ఆర్ఐ రమణారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ లో చేరారు. వీరిని మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ కండువాలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ జింక వెంకట చలపతి పార్టీ సీనియర్ నాయకులు యువకులు లియాఖట్ అలీ యువ నాయకులు ఖాదర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్