తొలి తెలుగు నాటక కర్త కందుకూరి జయంతి

78చూసినవారు
తొలి తెలుగు నాటక కర్త కందుకూరి జయంతి
పుత్తూరు మండలంలో పరమేశ్వర మంగళం శ్రీ చైతన్య పాఠశాల నందు నేడు ఘనంగా కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి ఏ జీ ఎం సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ప్రధానోపాధ్యాయుడు గోపి మాట్లాడుతూ తొలి తెలుగు నాటక కర్త సమసమాజ స్థాపకుడు సంఘసంస్కర్త కందుకూరి సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్