ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే

81చూసినవారు
ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే
తిరుమల పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శుక్రవారం తిరుపతి విమానాశ్రయంలో పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్