కొనసాగుతున్న శిలాఫలకాల ధ్వంసం

82చూసినవారు
కొనసాగుతున్న శిలాఫలకాల ధ్వంసం
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలనలో వేసిన శిలాఫలకాలను ధ్వంసం చేసే కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. నగరి మండలంలోని తెరణి గ్రామంలో సచివాలయ భవనంపై ఉన్న నవరత్నాల పలకాన్ని తొలగించారు. భవనం ముందు ఉన్న ప్రారంభోత్సవ శిలాఫలకంపై పెయింట్‌ వేసి మూసేశారు. ఈ సంఘటనపై గురువారం స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు పోలీసులకు సమాచారం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్