భూ కబ్జాను అడ్డుకున్న దంపతులపై ప్రత్యర్థులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు వివరాల మేరకు పుంగనూరు మండలంలోని వనమలదిన్నెకు చెందిన దంపతులు శ్రీరాములు, అరుణ లకు ఇంటి పక్కలోనే వారసత్వంగా వస్తున్న స్థలం ఉంది. ఆ స్థలాన్ని అదే గ్రామానికి చెందిన గణేష్, నారాయణలు ఆక్రమించు కోవడానికి ప్రయత్నిచడం తొ దంపతులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన ప్రత్యర్థులు గాయపరిచారు.