పాఠశాలలో ముందస్తు బక్రీద్ వేడుకలు

83చూసినవారు
పాఠశాలలో ముందస్తు బక్రీద్ వేడుకలు
పుత్తూరు మండలం పరమేశ్వర మంగళం శ్రీ చైతన్య పాఠశాలలో శనివారం నాడు ముందస్తుగా బక్రీద్ వేడుకలు ఏజీఎం సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ప్రధానోపాధ్యాయుడు గోపి సర్వ మతాలని ఆదరించేటటువంటి దేశం భారతదేశమని , హిందూ ముస్లింలు అన్నదమ్ముల మేలిగే దేశమని, ముస్లింలకు ఎంతో ప్రత్యేకమైనటువంటి పండగ బక్రీద్ అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నది.

సంబంధిత పోస్ట్