నగరిలో రోజా ఓటమి పాలయ్యారు. అయితే ఇక్కడ విచిత్రంగా రోజా ఓటమితో కొంతమంది
వైసీపీ నేతలు సంబరాలు చేసుక
ుంటున్నారు. అరచకాలకు, అక్రమాలకు ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని నగరి మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ కేజేశాంతి అన్నారు. కాగా మొదటి నుంచి వీరి మధ్య విభేదాలు ఉన్నాయి. సీఎం
జగన్ సయోధ్యక
ు ప్రయత్నం చేసిన కుదరలేదు. ఇక రోజా రాజకీయాలకు ఇక్కడితో ఎండ్ కార్డు పడిందని ఆమె ఆనందం వ్యక్తం చేసారు.