రోజా ఓటమి..వైసీపీ సంబరాలు

8942చూసినవారు
నగరిలో రోజా ఓటమి పాలయ్యారు. అయితే ఇక్కడ విచిత్రంగా రోజా ఓటమితో కొంతమంది వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అరచకాలకు, అక్రమాలకు ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని నగరి మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ కేజేశాంతి అన్నారు. కాగా మొదటి నుంచి వీరి మధ్య విభేదాలు ఉన్నాయి. సీఎం జగన్ సయోధ్యకు ప్రయత్నం చేసిన కుదరలేదు. ఇక రోజా రాజకీయాలకు ఇక్కడితో ఎండ్ కార్డు పడిందని ఆమె ఆనందం వ్యక్తం చేసారు.

సంబంధిత పోస్ట్