ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు

82చూసినవారు
ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు
తెలుగు సాహిత్య, సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో పలమనేరులో సంస్కృతికోత్సవం నిర్వహించారు. శాస్త్రీయ, సాంప్రదాయ నృత్యాలు, కళలపై పిల్లలకు ఆదివారం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో బైరెడ్డిపల్లె కళాతరంగిణి విద్యార్థులు లహరి, హిమనశ్రీ, మధుశ్రీ, పావని, చరిత, చిత్ర, అనుష్క, దర్శిని, చరణ్ సాయి, గగన్ పాల్గొని ప్రతిభ చూపారు. వీరికి తెలుగు సాహిత్య సాంస్కృతిక సేవాసమితివారు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్