రోడ్డు ప్రమాదంలో ఏడు మందికి గాయాలు

2567చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఏడు మందికి గాయాలు
పలమనేరు పట్టణ పరిధిలోని పెట్రోల్ బంక్ వద్ద ఆటోను వెనుక నుంచి ప్రైవేటు బస్సు ఢీ కొన్న ఘటన శుక్రవారం జరిగింది. ఈ ఘటనలో సుమారు 7 మందికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గాయపడిన వారిని 108లో పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారు బైరెడ్డిపల్లి మండలానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్