పోస్టల్ బ్యాలెట్లపై వైకాపా కోర్టుకు వెళ్ళడం సిగ్గుచేటు

73చూసినవారు
వైకాపా ఓటమి భయంతో పోస్టల్ బ్యాలెట్లపై కోర్టుకు వెళ్లడం సిగ్గుచేటని పీలేరు టిడిపి అభ్యర్థి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అనపీలేరు నియోజకవర్గం, కలికిరి నగిరిపల్లిలో శనివారం ఆయన అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికల విధులకు హాజరైన సిబ్బంది వైకాపాకు వ్యతిరేకంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతునిస్తూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్