వైభవంగా గణపతి వ్రతం

75చూసినవారు
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి ఆస్థాన మండపంలో మంగళవారం సంకటహర చతుర్థి సందర్భంగా గణపతి వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా 850టికెట్లు అమ్ముడుపోయినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో వెంకటేశు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్