పూతలపట్టుకు పర్మినెంట్ ఎమ్మెల్యేగా మురళీమోహన్

78చూసినవారు
పూతలపట్టుకు పర్మినెంట్ ఎమ్మెల్యేగా మురళీమోహన్ ఉంటారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శుక్రవారం జోస్యం చెప్పారు. శ్రీకాళహస్తి ఆలయం తరఫున కాణిపాకం వరసిద్ధుడికి బొజ్జల పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం కాణిపాకం ఆలయంలో భోజనం చేశారు. చాలా రుచిగా ఉందని చెప్పారు. కాణిపాకం స్వామివారి ఆశీస్సులు మురళీకి ఉంటాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్