ఇఫ్తార్ విందులో పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

70చూసినవారు
ఇఫ్తార్ విందులో పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి
పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం 14వ కండ్రిగ పంచాయతీలోని ముస్లిం మైనారిటీలు సోమవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. వైసీపీ పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి డా. సునీల్ కుమార్ హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్థనలు అనంతరం ఇఫ్తార్ విందు స్వీకరించారు. ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లలితా కుమారి, ఎంపీపీ సురేశ్ బాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్