ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు సన్మానం

56చూసినవారు
ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు సన్మానం
తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును ఐరాల మండల కూటమి నాయకులు సోమవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ నేత సోమశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి శాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాతపాళ్యం, వేదగిరివారిపల్లె సర్పంచులు లోకేష్, ప్రశాంత్, అరుణ్, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్