శరవేగంగా రూపుదిద్దుకుంటున్న అన్నా క్యాంటీన్

50చూసినవారు
శరవేగంగా రూపుదిద్దుకుంటున్న అన్నా క్యాంటీన్
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో అన్నా క్యాంటీన్ శరవేగంగా రూపుదిద్దుకుంటుంది. క్యాంటీన్ ను తిరిగి ప్రారంభించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ భవనానికి మరమ్మతులు చేయించే పనిలో నిమగ్నమయ్యారు. వైసిపి ప్రభుత్వం హయాంలో మూతపడిన క్యాంటీన్ తిరిగి తెలుగుదేశం పార్టీ రూలింగ్ లోకి రావడంతో మూత పడిన క్యాంటీన్ మళ్లీ తొందరలో ప్రారంభం కానుంది. రూ 5 కే పేద ప్రజలకు భోజనం దొరకనుంది.

సంబంధిత పోస్ట్