చల్లా బాబుకు ఘన స్వాగతం పలికిన ప్రజలు

80చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు మండల పరిధిలోని వనమల దిన్నె లో ఆదివారం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా రామచంద్ర రెడ్డి పర్యటించారు.ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు చెక్కభజనలు,బళ్లారి డ్రమ్స్ మధ్య ఘన స్వాగతం పలికారు. పుష్ప వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన గంగమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జై చల్లా బాబు అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్