పుంగనూరులో ఎస్పీ ఆ కుటుంబానికి భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబు

54చూసినవారు
చిత్తూరు జిల్లా , పుంగనూరు పట్టణంలోచిన్నారి అస్ఫియా చనిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చినీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఘటనపై ఆదివారం సీఎం చంద్రబాబు స్పందించారు. అస్ఫియా తండ్రి అజ్మతుల్లాతో ఫోన్ లో మాట్లాడారు. దోషులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని చిన్నారి కుటుంబానికి భరోసా కల్పించారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టాలని అస్ఫియా తండ్రి సీఎంను కోరాడు.

సంబంధిత పోస్ట్