కోలాహలంగా సాగిన గణపయ్య నిమజ్జనం

69చూసినవారు
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం వడ్డిపల్లి, భారతంమిట్ట , దాసరి వారి పల్లె, రాసెట్టివారిపల్లి గ్రామాలలో బుధవారం కోలాహాలంగా గణపతి నిమజ్జనోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఈ గ్రామాలలో మొత్తం 7 కు పైగా విగ్రహాలు జల్దికి తరలి వెళ్లాయని ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్న , పెద్ద తేడా లేకుండా వినాయకుడు ముందు నృత్యాలు చేసారు.

సంబంధిత పోస్ట్