నియోజకవర్గంలో ప్రారంభమైన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

67చూసినవారు
నియోజకవర్గంలో ప్రారంభమైన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో ఎన్డీఏ పాలన వంద రోజులు పూర్తయిన నేపథ్యంలో "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన రొంపిచర్ల మండలం, మోటు మల్లెల పంచాయతీలో నిర్వహించిన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా బాబు ముఖ్యఅతిథిగా హాజరై ప్రజలకు కరపత్రాలను పంచిపెట్టారు. ప్రభుత్వం చేసిన మేలును వివరించారు.

సంబంధిత పోస్ట్