నియోజకవర్గంలో ఓ మోస్తరుగా వర్షం

61చూసినవారు
పుంగనూరు నియోజకవర్గంలోని మండలాలలో బుధవారం సాయంత్రం ఒకసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆకాశమంతా నల్లటి మేఘాల కమ్ముకొని ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. పలు ప్రాంతాలలో ఈదురు గాలుల దెబ్బకు కాసేపు విద్యుత్ అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఉరుములు, మెరుపులు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్