మండల విద్యార్థికి ప్రశంసపత్రంను అందజేసిన నారాయణ

54చూసినవారు
మండల విద్యార్థికి ప్రశంసపత్రంను అందజేసిన నారాయణ
గుంటూరులో జరిగిన కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్కాలర్ షిప్స్ ప్రధానోత్సవంలో కలకడ మండల కదిరాయచెరువు గ్రామానికి చెందిన గౌరవం నాగమణి చలమయ్య దంపతుల కుమారుడు సందీప్ కుమార్ కు ఆ ట్రస్ట్ ఫౌండర్, ఛైర్ పర్సన్ అయిన డాక్టర్ ఈ వి. నారాయణ రూ, 5, 116, ప్రశంశాపత్రంను అందచేశారు. ప్రస్తుతం విద్యార్ధి ఐఐఐటి శ్రీకాకుళంలో పియుసి 2వ సంవత్సరం చదువుకుంటున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్