పేద ప్రజల అభ్యున్నతి ముఖ్యమంత్రి ధ్యేయం

78చూసినవారు
పేద ప్రజల అభ్యున్నతి ముఖ్యమంత్రి ధ్యేయంగా తన పాలన కొనసాగించాలని పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం పెద్ద ఉప్పరపల్లి లో వైసీపీ నాయకులు శనివారం రాత్రి ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలోని గడపగడపకు వెళ్లి రానున్న ఎన్నికలలో ప్రజలు ఫ్యాను గుర్తుపై ఓటు వేసి మంత్రి పెద్దిరెడ్డిని, ఎంపీ మిథున్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.

సంబంధిత పోస్ట్