రెండవ రోజు ప్రారంభమైన తిరుమల పరిరక్షణ పాదయాత్ర

73చూసినవారు
రెండవ రోజు ప్రారంభమైన తిరుమల పరిరక్షణ పాదయాత్ర
బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ నిర్వహిస్తున్న తిరుమల పరిరక్షణ పాదయాత్ర రెండవ రోజైన శనివారం చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తన పాదయాత్రను ప్రారంభించారు. గోవింద నామ స్మరణతో పాదయాత్ర ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్