అందరికీ అందుబాటులో ఉంటా: ఎమ్మెల్యే ఆదిమూలం

78చూసినవారు
సత్యవేడు ఎమ్మెల్యేగా రెండవసారి గెలుపొందిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శనివారం నాగలాపురంలో పర్యటించారు. ప్రతి గ్రామంలో గజమాలలతో స్వాగతం పలికి సత్కరించారు. నాగలాపురంలోని వర్తక సంఘ కళ్యాణ మండపంలో మండల టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఆయన దివంగత ఎన్. టి రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యేగా గెలిపించిన అందరికీ ధన్య వాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్