రెండు పార్టీలు భూస్థాపితం అవుతాయి

62చూసినవారు
రెండు పార్టీలు భూస్థాపితం అవుతాయి
సత్యవేడు నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎంటెక్ బాబు ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ. లడ్డు విషయం ఆపి నియోజకవర్గంలో రోడ్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. రాజకీయాల కోసం లడ్డు విషయం వాడుకున్న రెండు పార్టీలు భూస్థాపితం అవుతాయని చెప్పారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ‌ మహిళ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్