ప్రమాదకరంగా మారిన మలుపులు

76చూసినవారు
ప్రమాదకరంగా మారిన మలుపులు
వరదయ్యపాలెం మండలంలో ప్రమాదకర మలుపులతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆదివారం ఆరోపించారు. మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడం, ఏపుగా పెరిగిన చెట్లను కత్తిరించకపోవడంతో పలుచోట్ల వాహనాలు ప్రమాదానికి గురి అవుతున్నాయని చెప్పారు. కడూరు బ్రిడ్జి వద్ద ఉన్న మలుపు, అదేవిధంగా బత్తుల వల్లం శివాలయం వద్ద ఉన్న మలుపు వద్ద చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని, ఉన్నతాధికారుల స్పందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్