గుంతల మయంగా గోవర్ధనపురం వంతెన

55చూసినవారు
గుంతల మయంగా గోవర్ధనపురం వంతెన
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలం గోవర్ధనపురం సమీపంలో గల వంతెన బీటల వారి పగుళ్లు ఏర్పడ్డాయి. ఇటీవలె ఈ వంతెనకు తాత్కాలిక మరమ్మతుల చేసినా అవి పెద్దగా ఫలితం ఇవ్వలేదని పలువురు పెదవి విరుస్తున్నారు. ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించాలని సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్