వరదయ్యపాళెం ఎస్సైగా కె. ఆర్ మల్లిఖార్జున

83చూసినవారు
వరదయ్యపాళెం ఎస్సైగా కె. ఆర్ మల్లిఖార్జున
వరదయ్యపాళెం పోలీస్‌ స్టేషన్ ఎస్సై గా గురువారం కె. ఆర్ మల్లిఖార్జున భాద్యతలు చేపట్టారు. కడప తాలుకా పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఆయనను, సాధారణ బదిలీలలో భాగంగా ప్రభుత్వం ఇక్కడకు బదిలీ చేసింది. నూతనంగా ఉద్యోగ భాద్యతలు చేపట్టిన ఎస్ఐ మల్లిఖార్జున మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజా క్షేమమే తన మొదటి కర్తవ్యంగా పేర్కోన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్