సత్యవేడు: ప్రజలకు ఎమ్మెల్యే సూచనలు

55చూసినవారు
సత్యవేడు: ప్రజలకు ఎమ్మెల్యే సూచనలు
తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సత్యవేడు నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రజలకు పలు సూచనలు చేశారు. బుధవారం మధ్యాహ్నం నాగలాపురం మార్కెట్ యార్డ్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇండ్ల నుండి ఎవరో బయటకు రావద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్