వరదయ్యపాలెంలో మోస్తరు వర్షం

59చూసినవారు
వరదయ్యపాలెం మండలంలో మంగళవారం మధ్యాహ్నం ఓ మోస్తరు వర్షం కురిసింది. వర్షానికి పొలాల్లో నీరు చేరగా, రోడ్లు జలమయమయ్యాయి. మండల వ్యాప్తంగా కురిసిన వర్షానికి వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఈ సందర్భంగా మండల ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా కాస్తున్న ఎండ వేడి నుంచి ఉపశమనం లభించిందని చెప్పారు.

సంబంధిత పోస్ట్