ఆగమోక్తంగా రెండవ రోజు వైభవంగా పవిత్రోత్సవాలు

51చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రెండవ రోజు రాత్రి పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా యాగశాల వద్ద వ్రతచరి పూజలు ఆగమోక్తంగా జరిగాయి. ఈ విశేషోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం యాగశాల వద్ద ఆలయ అనువంశీక ప్రధాన దీక్షాగురుకుల్ డాక్టర్ స్వామినాథన్ నేతృత్వంలో పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అనంతరం వినాయకస్వామి, చెంగల్వరాయస్వామితో పాటు స్వామి, అమ్మవార్ల ప్రధాన మూర్తులకు పవిత్రమాలలు సమర్పించారు.

సంబంధిత పోస్ట్