సత్యవేడు: తిరుమల శ్రీవారి గొడుగు రథయాత్ర

79చూసినవారు
సత్యవేడు: తిరుమల శ్రీవారి గొడుగు రథయాత్ర
చెన్నై నుండి తిరుమలకు వెళ్లే శ్రీవారి గొడుగులు ఆదివారం పిచ్చాటూరుకు చేరుకున్నాయి. తెలుగుదేశం పార్టీ మాజీ మార్కెటింగ్ ఛైర్మన్ ఇలంగోవన్ రెడ్డి వారికి ఘన స్వాగతం పలికి 200 మందికి భోజనం వడ్డించారు. రాత్రికి బస చేసే అవకాశం కల్పించారు. ప్రతి ఏటా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సందర్భంగా చెన్నై నుంచి పిచ్చాటూరు మీదుగా తిరుమలకు గొడుగు రథయాత్ర కొనసాగడం ఆనవాయితీగా వస్తుంది.

సంబంధిత పోస్ట్