లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఆర్డీవో

72చూసినవారు
లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఆర్డీవో
నారాయణవనం మండలం తిరుపట్యం గ్రామంలో బుధవారం శ్రీకాళహస్తి ఆర్డీఓ స్థానిక తహశీల్దార్తో కలిసి పరిశీలించారు. గ్రామంలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. స్థానిక సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్