పిచ్చాటూరు: ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోండి

83చూసినవారు
పిచ్చాటూరు మండలం అడవి శంకరాపురం గ్రామం వద్ద అరణియార్ ప్రాజెక్టు కాలువలో యథేచ్చగా అక్రమ ఇసుక రవాణా రాత్రుల్లో జరుగుతోందని సర్పంచ్ ప్రతాప్ తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ ఇసుక రవాణా వలన రోడ్లు, స్మశాన వాటికకు వెళ్లే రోడ్లు, పొలాలకు వెళ్లే రోడ్లు దెబ్బతింటున్నాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్