టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై హత్యాయత్నం

16109చూసినవారు
ఏపీలోని శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో సుధీర్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా మహేష్ కుమార్ అనే వైసీపీ కార్యకర్త సుధీర్ రెడ్డిపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన కార్యకర్తలు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్