శ్రీకాళహస్తి నడి కుడి రైల్వే లైన్ పనులు పూర్తి చేయాలి నిరసన

57చూసినవారు
శ్రీకాళహస్తి పట్టణంలో ఆర్టీసీ సర్కిల్ వద్ద మంగళవారం మాజీ తిరుపతి ఎంపీ చింతామోహన్ శ్రీకాళహస్తి టు నడికుడి రైల్వే ప్రాజెక్టును బిజెపి ప్రభుత్వం త్వరలో పూర్తి చేయాలని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్