ప్రజా గళాన్ని బహిరంగ సభను విజయవంతం చేయాలి

2616చూసినవారు
శ్రీకాళహస్తి పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి జనసేన నియోజకవర్గం ఇన్ ఛార్జ్ వినుత కోట కలిసి రేపు మధ్యాహ్నం జరగబోయే ప్రజా గళానికి పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు ,కార్యకర్తలు బహిరంగ సభకు హాజరు అవ్వాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్