100 రోజుల్లో అమలైన సంక్షేమ పధకాల గురించి చెప్పాలి

60చూసినవారు
శ్రీకాళహస్తి మండలం మేలచ్చూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం ప్రజా వేదిక కార్యక్రమంలో బుధవారం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం నిబద్ధతతో చేపట్టాలని అధికారులను సూచించారు. సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్లి 100 రోజుల్లో అమలైన సంక్షేమ పధకాల గురించి చెప్పాలన్నారు.

సంబంధిత పోస్ట్