తిరుపతి జిల్లా పెళ్ళకూరు మండలంలోని చెంబేడు క్రాస్ రోడ్డు వద్ద శనివారం మోటారు సైకిల్ ను ట్యాంకర్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ లో ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.