ట్రాన్స్ ఫారమ్ లోని కాపర్ చోరీ

80చూసినవారు
ట్రాన్స్ ఫారమ్ లోని కాపర్ చోరీ
దొరవారిసత్రం మండల పరిధిలోని కుప్పారెడ్డిపాలెం గ్రామ సమీపంలోని పంట పొలాల్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫారం బుధవారం వేకువజామున చోరీకి గురైంది. స్థానికులు వివరాల మేరకు పంట పొలాల్లో ఉన్న 25 కేవీ విద్యుత్ ట్రాన్స్ ఫారం పగలగొట్టి గుర్తు తెలియని దుండగులు అందులో ఉన్న కాపర్ ను తీసుకెళ్లి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న రైతులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్