తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి గురువారం రెవిన్యూ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఆయనకు తోడుగా కుమారుడు పెద్దిరెడ్డి అభినయ్ రెడ్డి వచ్చారు. నామినేషన్ల కార్యక్రమంలో నాయకులు నల్లగుండ్ల మల్లికార్జున రెడ్డి, రవిశంకర్ రెడ్డి, కిషోర్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, శ్రీనివాసులు, కేఆర్ మల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.