కురబలకోటలో పాము కాటుతో మహిళకు అస్వస్థత

83చూసినవారు
కురబలకోటలో పాము కాటుతో మహిళకు అస్వస్థత
కురబలకోట మండలం తెట్టు గ్రామం మండెంవారి పల్లెకు చెందిన ఆదెమ్మ(42) సోమవారం గ్రామానికి సమీపంలోని వ్యవసాయ బోరు వద్దకు వెళ్ళింది. పొలంలో గడ్డి కోస్తుండగా విషసర్పం కాటు వేయడంతో తీవ్ర అస్వస్థతకు గురైందని కుటుంబీకులు తెలిపారు. పాము కాటుకు గురైన మహిళను మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్