గోడ గడియారాల కంటైనర్ స్వాధీనం

2617చూసినవారు
గోడ గడియారాల కంటైనర్ స్వాధీనం
ఎన్నికలకు ముందే రాజకీయ నాయకులు ప్రలోభాలకు తెరలేపారు. ఈక్రమంలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లా రామసముద్రం మండలంలోని బార్డర్ చెక్ పోస్టులో ఓ కంటైనర్ తనిఖీ చేయగా అందులో పదివేల గోడ గడియారాలు బయటపడ్డాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ పుంగనూరుకు చెందిన బిసివై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్కు చెందినవిగా గుర్తించినట్టు సమాచారం. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్