ఎస్ఈడీ స్క్రీన్ ప్రదర్శనలతో వైసీపీ ప్రచారం

65చూసినవారు
తంబళ్లపల్లెలో వైసీపీ ఎస్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసిన వాహనం ద్వారా మంగళవారం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద వాహనాన్ని ఉంచి ప్రదర్శనల ద్వారా ఆయా మండలాల్లో చేసిన అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. బుధవారం వరకూ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రచారం నిర్వహించనున్నట్టు వాహన నిర్వాహకులు చెప్పారు.

సంబంధిత పోస్ట్